తమవారి మృతదేహాల కోసం బంధువుల ఆరాటం

పేలుడు ఉదృతి దాటికి పలు మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో కాలిపోయాయి. లభ్యమైన 18 మృతదేహాల్లో ఇప్పటి వరకు 14వాటిని గుర్తించారు.గాయాలుపాలైన 131 మందిలో 23మంది పరిస్థితి ఆందోళణకరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. మృతులు తాలుకా కుటుంబీకులు తమ వారి కోసం ఆసుపత్రుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. క్షతగాత్రులతో నిండిన 13 ఆసుపత్రులు భాదితుల హృదయ రోదనలతో దర్శనమిస్తున్నాయి.












Click it and Unblock the Notifications