శబమరిమల: నటి జయమాలకు కోర్టు సమన్లు

తాను 1987లో శబరిమల దేవుడిని తాకానని చెప్పిన జయమాల మాటలపై వివాదం చెలరేగడంతో, అది ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని ఆరోపిస్తూ కేరళ నేరపరిశోధన విభాగం పోలీసులు నిరుడు డిసెంబర్లో దర్యాప్తు చేపట్టారు. రసజ్వల కానీ ఆడపిల్లలు, మెనోపాజ్కు చేరుకున్న మహిళలు మాత్రమే తనను ఆలయంలోకి ప్రవేశించాలని అయ్యప్ప ఆదేశించినట్లు చెబుతారు. ఇతర మహిళలు ఆలయంలోకి ప్రవేశించడం ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని చెబుతారు. దీంతో జయమాల ఆలయంలోకి ప్రవేశించడంపై 2006లో తీవ్ర వివాదం చెలరేగింది.
ఆ వివాదంపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. నిందితులు కావాలని ఆలయ సంప్రదాయాలను ఉల్లంఘించి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని చార్జిషీట్ దాఖలైంది .
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications