సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు ఏయుజెఏసి హెచ్చరిక

అంతకుముందు విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి స్థానిక పౌర గ్రంథాలయంలో భేటీ అయ్యారు. ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో అందరితో పాటు విద్యార్థులు పాల్గొంటారని నిర్ణయించారు. కాగా విశాఖపట్నం జిల్లాలో శాసనసభ్యుడు విజయ్ కుమార్ ఇంటిని పలువురు విద్యార్థులు ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications