వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు ఏయుజెఏసి హెచ్చరిక
అంతకుముందు విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి స్థానిక పౌర గ్రంథాలయంలో భేటీ అయ్యారు. ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో అందరితో పాటు విద్యార్థులు పాల్గొంటారని నిర్ణయించారు. కాగా విశాఖపట్నం జిల్లాలో శాసనసభ్యుడు విజయ్ కుమార్ ఇంటిని పలువురు విద్యార్థులు ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
English summary
AU JAC demanded Seemandhra leaders that they will give 24 hours time to pressure on central government.
Story first published: Friday, July 15, 2011, 12:51 [IST]