ప్రధాని భేటీకి పురంధేశ్వరి, చంద్రదేవ్ డుమ్మా

కాగా గతంలోనూ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ప్రధానమంత్రిని కలిసిన సమయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. తాను కేబినెట్ మంత్రిని అయినందునే భేటీకి వెళ్లలేదని జైపాల్ రెడ్డి తర్వాత వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రాంత మంత్రులు సైతం అదే విషయం చెప్పారు. ఆ తర్వాత ప్రధానిని జైపాల్ రెడ్డి స్వయంగా కలిసి తెలంగాణ ఇవ్వాల్సిందిగా కోరారు.












Click it and Unblock the Notifications