డీల్ రేట్లను పెంచే ఆలోచనలో సాప్ట్వేర్ దిగ్గజం టీసీఎస్

నిజానికి, యూరప్, యూఎస్లలో నెలకొన్న పరిస్థితుల కారణంగా చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయని, అయితే తమ సంస్థ కస్టమర్ల విషయంలో ఎలాంటి సమస్యలు రావనే అభిప్రాయాన్ని ఈ సందర్భంగా ఆయన వ్యక్తం చేశారు. ఇదిలావుంటే ప్రస్తుతం భారత ఐటీ రంగం యూరప్, యూఎస్ల నుంచే 80 శాతం ఆదాయాన్ని పొందుతోంది. ఈ క్రమంలో భారత్ ఐటీ రంగంలో అగ్ర స్థానంలో ఉన్న టీసీఎస్ వంటి సంస్థలు ధరల పెంపుకు దిగడం విదేశీ ఐటీ ఆర్డర్లపై ప్రభావం కనిపించే వీలు లేకపోలేదని పలువురు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications