పురంధేశ్వరిపై భగ్గుమన్న తెలంగణ నాయకులు
రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చర్య పుండుమీద కారం చల్లడమేనని ప్రముఖ విద్యావేత్త, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అభిప్రాయపడ్డారు. 6 లక్షల మంది గిరిజనులుండే భద్రాచలంలోనే యూనివర్శిటి ఏర్పాటుచేయాలని నాలుగేళ్లుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నామన్నారు. భద్రాచలంలోనే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖని కోరుతున్నట్టు తెలిపారు.
Comments
English summary
Telangana leaders expressed anguish at Union Minister Purandeswari on Tribal university issue.
Story first published: Wednesday, July 20, 2011, 8:06 [IST]