సమైక్యాంధ్రకు మద్దతుగా కడప జిల్లా బంద్

ప్రైవేటు, ఆర్టీసీ వాహనాలు తిరగకుండా అడ్డుకున్నారు. ఎనిమిది డిపోలలోని అన్ని బస్సులను ఎక్కడా తిరగకుండా అడ్డుకున్నారు. జిల్లాలో వ్యాపారసముదాయాలు స్వచ్చంధంగా మూసివేశారు. రోడ్డుపై తిరుగుతున్న లారీల అద్దాలు పగలగొట్టారు. సమైక్యాంధ్రకు తమ సంపూర్ణ మద్దతు తెలపడానికి బందు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications