భేటీలతో ముఖ్యమంత్రి మంచివాడనుకున్నాం: టిఈజెఏసి

తమకు ఎస్మా గిస్మా జాన్తా నహీ అన్నారు. ఎస్మాకు భయపడేది లేదన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు దృష్ట్యా తాము ఎలాంటి వాటనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. శుక్రవారం ప్రభుత్వం, ప్రైవేటు ఉద్యోగులతో భేటీ అవుతామని చెప్పారు. సమ్మె విషయంలో ఎలాంటి బెదిరింపులకు లొంగేది లేదని తెలంగాణ సచివాలయ ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. సచివాలయం నుండి గ్రామ పంచాయతీ వరకు అన్నింటినీ స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఏస్మాకు భయపడమన్నారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications