జగన్ కేసులో మరిన్ని కంపెనీలకు నోటీసులు: సిబిఐ

కాగా సిబిఐ అధికారులు కొందరు ఉన్నతాధికారులను రహస్యంగా విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. వారి వివరాలను బయట పెట్టేందుకు సుముఖంగా లేనట్లుగా కనిపిస్తోంది. కాగా జగన్ కంపెనీలలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయి. భూకేటాయింపుల ద్వారా లబ్ధి పొంది ఎవరెవరు జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారనే విషయంపై పూర్తి విచారణ చేస్తోంది. జగన్కు చెందిన ఖరీదైన భవనాలపై సైతం సిబిఐ దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. బెంగుళూరు, హైదరాబాదు తదితర నగరాలలోని ఆస్తులపై కన్నేసినట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications