కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు మూడినట్లే?

లోకాయుక్త జస్టిస్ సంతోష్హెగ్డే కోరితే తప్ప ఫోన్ ట్యాపింగ్ వివాదంలో కల్పించుకోబోనని భరద్వాజ్ స్పష్టం చేశారు. ''ఆయన్ను ప్రభావితం చేయాలనుకున్న లేదా ఫోన్ ట్యాపింగ్కు ప్రయత్నించిన వారు బాధ్యతాయుతమైన వ్యక్తులు. టెలిఫోన్ ట్యాపింగ్కు మీరు, నేను పాల్పడలేదు. కాబట్టి ఆ వ్యవహారంలో నాకెలాంటి పాత్ర లేదు'' అని భరద్వాజ్ చెప్పారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్పై విచారణకు ఆదేశించలేదని ప్రభుత్వం తెలిపింది.
కాగా, తాను పదవి నుంచి వైదొలగనని, సోమవారం రాష్ట్రానికి రాగానే విలేకర్ల సమావేశం ఏర్పాటు చేస్తానని యడ్యూరప్ప మారిషస్ నుంచి ఓ ఛానల్కు తెలిపారు. నివేదికలోని అంశాలను బహిర్గతం చేస్తున్న లోకాయుక్త జస్టిస్ సంతోష్హెగ్డేపై చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రిని కోరనున్నట్లు చెప్పారు. గనుల తవ్వకాలు, వాటికి అనుమతులు ఇచ్చే విషయంలో తానెలాంటి తప్పు చేయలేదని సమర్థించుకున్నారు. గనుల శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నందున అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించి ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని లోకాయుక్త జస్టిస్ సంతోష్హెగ్డే స్పష్టం చేశారు. ఆదివారం బెంగళూరులో ఓ ప్రైవేటు వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై విధంగా స్పందించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications