తెలంగాణపై ఇదే ఫైనల్: అధిష్టానంపై ఒత్తిడికి టి-కాంగ్రెసు

చర్చలతోనే సమస్య పరిష్కారం అని అధిష్టానం సూచించడంతో టి-కాంగ్రెసు తెలంగాణ ఇస్తామనే సానుకూల సంకేతాలు వస్తేనే చర్చలకు సిద్ధమని సమాధానం చెప్పారు. ఆజాద్తో భేటీకి ముందు తెలంగాణకు సానుకూల నిర్ణయం రావడంతో పాటు ఆజాద్తో భేటీలో తెలంగాణకు సానుకూలం కనిపిస్తేనే తదుపరి చర్చలకు వారు సుముఖంగా ఉంటారని తెలుస్తోంది. ఆ తర్వాతే సీమాంధ్రులతోనూ చర్చలకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో వారికి సానుకూల నిర్ణయాలు కనిపించకపోతే రాజీనామాలపై బెట్టు దిగేందుకు ససేమీరా అనే అవకాశాలే కనిపిస్తున్నాయి. అయితే శనివారం సాయంత్రం రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు పదేళ్లు ఉమ్మడి రాజధాని అనే ప్రతిపాదన తీసుకు వచ్చిన కారణంగా సానుకూతకే ఎక్కువ అస్కారాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.
కాగా తెలంగాణ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఈరోజు సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్తో సమావేశం అవుతారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ, మందా జగన్నాథం, రాజయ్యలు శనివారం ఢిల్లీ వెళ్లగా రాష్ట్ర మంత్రులు గీతారెడ్డి, జానారెడ్డి, ఎంపీలు వివేక్, కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సోమవారం ఉదయం బయలుదేరారు. ఆజాద్తో భేటీకి ముందు టి-కాంగ్రెసు కోర్ కమిటీ భేటీ అయి నిర్ణయం తీసుకుంటారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications