వైయస్ జగన్ బండారం బయటపడుతుంది: డిఎల్

సాక్షిలో రూ.1800 కోట్లు, భారతి సిమెంటులో రూ.1200 కోట్లు పెట్టుబడులు ఎలా వచ్చాయో జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు, నర్సింగ్ యాజమాన్యాలు సమ్మెకు వెళ్లరని తాను భావిస్తున్నానని అన్నారు. నర్సింగ్, కార్పోరేట్ యాజమాన్యాలు ఈనెల 29న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అవుతారని చెప్పారు. ప్రైవేటు హాస్పిటల్స్ ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగేది లేదన్నారు. మెడికల్ చార్జీలు పెంచబోమన్నారు. ఆరోగ్యశ్రీపై ప్రైవేటు యాజమాన్యాలతో చర్చలు జరుగుతున్నాయన్నారు.
More From
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications