ముందు ప్రధాని రాజీనామా చేయాలి: యడ్యూరప్ప

ఇదిలా వుండగా, లోకాయుక్త సంతోష్ హెగ్డే బుధవారం తన నివేదికను సమర్పించనున్నారు. రాష్టంలో అక్రమ మైనింగ్పై ఆయన ఈ నివేదికను ఆయన రూపొందించారు. అక్రమ మైనింగ్లో యడ్యూరప్ప పాత్ర ఉందని లోకాయుక్త ఎత్తిచూపినట్లు వార్తలు రావడంతో దుమారం చెలరేగడం ప్రారంభమైంది. కాగా, నివేదిక వచ్చిన తర్వాత యడ్యూరప్పను ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపాలని బిజెపి అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పీఠం కోసం పలువురు నాయకులు పోటీ పడుతున్నారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications