తనకి తానే మరణశాసనం రాసుకోవాలి...

అదుపు తప్పిన కొడకు ఆగడాలు రోజు రోజుకు అధికమవటంతో భరించలేకపోయిన ఆండర్స్ తండ్రి బెహ్రింగ్ భార్యను సహా విడిచిపెట్టేసి దూరంగా బతుకుతున్నట్లు డెయిలీ టెలీగ్రాఫ్ పత్రిక పేర్కొంది. అయితే కోర్టులో నేరాన్ని అంగీకరించిన ఆండర్స్ నార్వే, యూరప్ లలో ముస్లీంల ఆధిపత్యం నుంచి రక్షించడం, తద్వారా ఓ గట్టి సందేశాన్ని పంపడమే తన ఉద్దేశమని చెప్పాడు. ఇదిలా ఉండగా నార్వే ద్వీపంలో యువసమ్మేళనం పై జరిపిన దాడిలో మృతి చెందిన వారి సంఖ్య 68 నుంచి 80కు చేరింది. ప్రధాని కార్యాలయంలో పై జరిపిన బాంబు దాడిలో మరణించిన వారి సంఖ్య 76కు చేరుకుందని పత్రిక వెల్లడించింది.












Click it and Unblock the Notifications