యెడ్యూరప్ప అవుట్: సిఎం పీఠంపై ఈశ్వరప్ప, షెట్టార్?

ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండ బెట్టడానికి అధిష్టానం జగదీష్ షెట్టార్, ఈశ్వరప్ప పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ కార్యవర్గంతో అధిష్టానం ఈ విషయంపై తీవ్రంగా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. యెడ్డీ వ్యతిరేక వర్గం నేత అనంతకుమార్ సిఎం పీఠం కోసం తీవ్రంగా కృషి చేసినప్పటికీ యెడ్డీ ససేమీరా అన్నట్లుగా తెలుస్తోంది. సిఎంను మార్చాల్సి వస్తే తాను సూచించిన వ్యక్తినే పీఠంపై కూర్చుండ బెట్టాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది. అంతకుముందు తాను పదవి నుండి దిగేది లేదని, కావాలంటే తనపై ఓ కమిటీ వేసుకోవచ్చునని ఏకంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి లేఖ కూడా రాశారు. అయితే పార్టీ, ప్రభుత్వం భవిష్యత్తు దృష్ట్యా యెడ్డీకి ఉద్వాసన తప్పని పరిస్థితుల్లోనే అధిష్టానం మరో వ్యక్తి కోసం వెతుకులాట ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. షెట్టార్, ఈశ్వరప్పలలో ఎవరో ఒకరి పేరు త్వరలో ఖరారు చేస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications