తెరాస అధినేత కెసిఆర్పై కేసు నమోదు, కోర్టు ఆదేశాలు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన యాగం నిర్వహించారు. ఆ యాగం ముగింపు సమయంలో కెసఆర్ ఆంధ్రా బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. తెలంగాణ బ్రాహ్మణులు చిత్తశుద్ధితో పూజలు చేస్తారని, అదే ఆంధ్రా బ్రాహ్మణులు ఆడంబరాలకు ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. దానిపై ఆంధ్రా జనాలు అగ్గిమీద గుగ్గిలం అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇందిరాపార్కులో జరిగిన ఎపి బ్రాహ్మణ సంఘంలో కెసిఆర్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపి ఒకరిపై మరొకరు దాడి చేసుకునే స్థాయికి వెళ్లింది.
k chandrasekhar rao telangana brahmins Krishna vijayawada కె చంద్రశేఖర రావు తెలంగాణ బ్రాహ్మణులు కృష్ణా విజయవాడ
English summary
Chilakalapudi police opened a case against TRS chief K Chandrasekhar Rao today for his comments on brahmins.
Story first published: Thursday, July 28, 2011, 10:15 [IST]