భేటీకి తెలంగాణ మంత్రులు డుమ్మా, డిసిఎం హాజరు

కాగా, తెలంగాణకు చెందిన మంత్రులు శ్రీధర్ బాబు, సారయ్య, ముఖేష్ గౌడ్, దానం నాగేందర్ సమావేశానికి గైర్హాజరయ్యారు. తాము ఈ సమావేశానికి హాజరు కాబోమని శ్రీధర్ బాబు, సారయ్య ముందే చెప్పారు. అధికారిక సమాచారం అందించనందు వల్ల ముఖేష్ గౌడ్ హాజరు కాలేదని తెలుస్తోంది. ఉద్యోగుల సమస్యలపై జ్యుడిషియల్ కమిషన్కు నివేదించినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమావేశానంతరం మీడియా ప్రతినిధులకు చెప్పారు. తెలంగాణ ఉద్యోగుల సమ్మె నోటీసుపై మరోసారి చర్చిస్తామని ఆయన చెప్పారు. ఇదిలా పుంటే, ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి కూడా హాజరు కాలేదు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications