భేటీకి తెలంగాణ మంత్రులు డుమ్మా, డిసిఎం హాజరు

కాగా, తెలంగాణకు చెందిన మంత్రులు శ్రీధర్ బాబు, సారయ్య, ముఖేష్ గౌడ్, దానం నాగేందర్ సమావేశానికి గైర్హాజరయ్యారు. తాము ఈ సమావేశానికి హాజరు కాబోమని శ్రీధర్ బాబు, సారయ్య ముందే చెప్పారు. అధికారిక సమాచారం అందించనందు వల్ల ముఖేష్ గౌడ్ హాజరు కాలేదని తెలుస్తోంది. ఉద్యోగుల సమస్యలపై జ్యుడిషియల్ కమిషన్కు నివేదించినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమావేశానంతరం మీడియా ప్రతినిధులకు చెప్పారు. తెలంగాణ ఉద్యోగుల సమ్మె నోటీసుపై మరోసారి చర్చిస్తామని ఆయన చెప్పారు. ఇదిలా పుంటే, ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి కూడా హాజరు కాలేదు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications