లోకాయుక్త ఏమిటో బయట పెడతా: గాలి

లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే తనపై నిరాధార ఆరోపణలు చేశారని రెవెన్యూ శాఖ మంత్రి గాలి కరుణాకరరెడ్డి ఆరోపించారు. తప్పుల నివేదిక తయారుచేసినందుకు లోకాయుక్త బహిరంగంగా ప్రజల క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. ఓబులాపురం గనుల కంపెనీ (ఓఎంసీ)కి తాను 2004లోనే రాజీనామా చేయగా దాన్ని బోర్డు డైరెక్టర్లు ఆమోదించిన విషయాన్ని ఆయన శుక్రవారం గుర్తు చేశారు. తాను 2007 నుంచి అక్రమ గనుల తవ్వకాలకు పాల్పడినట్లు నివేదికలో పేర్కొనడాన్ని తెలుసుకుని నిర్ఘాంతపోయాయనన్నారు. లోకాయుక్త నివేదికలో తన పేరును ఇరికించటం అన్యాయమంటూ గవర్నర్ భరద్వాజకు కరుణాకర రెడ్డి ఓ వినతి పత్రాన్ని అందజేశారు.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications