రామోజీరావును టార్గెట్ చేసిన వైయస్ జగన్ పార్టీ

రామోజీరావు ఆస్తులపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రామోజీరావును ఆయన ఇంటలెక్చువల్ స్మగ్లర్గా ఆయన అభివర్ణించారు. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని పాలమాకుల గ్రామంలో రామోజీరావు వక్రమార్గంలో 431 ఎకరాలు కొన్నారని ఆయన అన్నారు. అందుకు అప్పటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అండదండలున్నాయని ఆయన అన్నారు.
ఈనాడు ఉనికికి సాక్షి పెనుసవాలుగా నిలవడం తట్టుకోలేక వైయస్ జగన్పై, ఆయన ఆస్తులపై రామోజీ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని గట్టు రామచందర్ రావు ఆరోపించారు. సిబిఐ విచారణకు రామోజీ రావు తనంతట తాను సిద్ధం కావాలని ఆయన అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం అవకతవకలమయమేనని ఆయన అన్నారు. లక్షల కోట్ల రూపాయలు రామోజీరావుకు ఎలా వచ్చాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications