వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరం కంటే నాకే బాగా తెలుసు: శంకర్ రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: తెలంగాణ అంశంపై కేంద్ర హోంమంత్రి చిదంబరం కంటే తనకే బాగా తెలుసునని చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర్ రావు ఆదివారం అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని శంకర్ రావు ప్రార్థించారు. సోనియా తెలంగాణ ఇస్తుందని తమకు నమ్మకం ఉందన్నారు. ఈ సంవత్సరం అక్టోబరులో తెలంగాణ రావడం ఖాయమన్నారు. తెలంగాణపై చిదంబర రహస్యం ఆయన కంటే తనకే తెలుసన్నారు.

రాజీనామాలతో తెలంగాణ రాదని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఇప్పుడే రాజీనామా చేస్తానని తెలంగాణ తీసుకు వస్తారా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనను ఏ విషయంలోనూ సంప్రదించలేదని చెప్పారు. 14ఎఫ్ పై సిఎంకు తానేమీ చెప్పబోనని అన్నారు.

English summary
Minister Shankar Rao said today that union ministr Chidambaram has not know about Telangana more thatn him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X