పరిష్కారంలో ముందుంటా: పిఆర్పీ చీఫ్ చిరంజీవి

కాగా అంతకుముందు ఉదయం నుండి ప్రయివేటు వాహనాలను తిరుమల కొండ పైకి అనుమతించాలని డిమాండ్ చేస్తూ టాక్సీ డ్రైవర్లు అలిపిరి వద్ద ఆందోళనకు దిగారు. భారీగా డ్రైవర్లు వచ్చి ఆందోళన బాట పట్టారు. కొండ పైకి వెళుతున్న బస్సులను అడ్డుకున్నారు. పైకి వెళుతున్న వాహనాలపై రాళ్లు విసిరి తమ నిరసన తెలిపారు. ఓ డ్రైవర్ గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు డ్రైవర్లపై లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. మరికొందరిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications