జగన్ మాట బేఖాతరు, బందుకు వైయస్సార్సీ మద్దతు

కాగా ఇటీవల జరిగిన ప్లీనరీలో జగన్ తాము అటు తెలంగాణ వాదాన్ని, ఇటు సమైక్యవాదాన్ని ఏ వాదాన్ని బలపర్చమని న్యూట్రల్గా ఉంటామని ప్రకటించారు. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉన్నదని, తాము తెలంగాణ ఇచ్చే పరిస్థితుల్లో లేము, తెచ్చే పరిస్థితుల్లో లేనందున తాము ఏమీ చెప్పలేమని చెప్పారు. తెలంగాణ, సమైక్యవాద ఉద్యమాల్లో పాలు పంచుకోమని చెప్పారు. అయితే కరీంనగర్ జిల్లా కార్యకర్తలు మాత్రం బందుకు మద్దతు ఇవ్వడం గమనార్హం. కాగా బందు సందర్భంగా జిల్లాలోని పదకొండు డిపోల్లోని బస్సులు నిలిచి పోయాయి. హుజురాబాద్ డిపోకు తెలంగాణవాదులు తాళాలు వేశారు.












Click it and Unblock the Notifications