జగన్ మాట బేఖాతరు, బందుకు వైయస్సార్సీ మద్దతు

కాగా ఇటీవల జరిగిన ప్లీనరీలో జగన్ తాము అటు తెలంగాణ వాదాన్ని, ఇటు సమైక్యవాదాన్ని ఏ వాదాన్ని బలపర్చమని న్యూట్రల్గా ఉంటామని ప్రకటించారు. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉన్నదని, తాము తెలంగాణ ఇచ్చే పరిస్థితుల్లో లేము, తెచ్చే పరిస్థితుల్లో లేనందున తాము ఏమీ చెప్పలేమని చెప్పారు. తెలంగాణ, సమైక్యవాద ఉద్యమాల్లో పాలు పంచుకోమని చెప్పారు. అయితే కరీంనగర్ జిల్లా కార్యకర్తలు మాత్రం బందుకు మద్దతు ఇవ్వడం గమనార్హం. కాగా బందు సందర్భంగా జిల్లాలోని పదకొండు డిపోల్లోని బస్సులు నిలిచి పోయాయి. హుజురాబాద్ డిపోకు తెలంగాణవాదులు తాళాలు వేశారు.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications