తెలంగాణలో ప్రతి పౌరుడూ పాండవుడే: దానం నాగేందర్

ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి వర్గ ఉపసంఘం చర్చలు సామరస్య పూర్వకంగా జరిగాయని ఆయన చెప్పారు. ఉద్యోగులపై ప్రభుత్వం ఏ విధమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని ఆయన అన్నారు. కాగా, సమ్మెపై ఈ నెల 16వ తేదీన నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పారు. ముస్లిం, హిందువుల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకునే సకల జనుల సమ్మె జరుగుతుందని ఆయన అన్నారు. 17వ తేదీననే సకల జనుల సమ్మె సాగుతుందని ఆయన అన్నారు. దీన్ని రెండు దశలుగా కొనసాగిస్తామని ఆయన చెప్పారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications