జగన్తో తేల్చుకో: లగడపాటికి గోనె హెచ్చరిక

ఎవరి మద్దతు లేకుండా కాంగ్రెసు పార్టీ అధిష్టానం రోశయ్యను, కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండ బెట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. కాగా ఎమ్మార్ అక్రమాలపై ముందుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును విచారించాలని వైయస్సాఆర్సీ పార్టీ నేత సిఎన్వీ ప్రసాద్ వేరుగా అన్నారు. 2002లో చంద్రబాబు ఎమ్మార్కు భూమి కేటాయించారని అన్నారు. టిడిపి హయాంలోని ఎమ్మార్ అంశాలపై సిబిఐ దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications