'అప్పుడు వైయస్ఆర్ తనయుడు జగన్పై కక్ష కట్టారా?'

అలా అంటే అప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి తన తనయుడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లేనా అని ప్రశ్నించారు. జగన్ సిబిఐ విచారణకు సహకరించి తన నిజాయితీ నిరూపించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన రాష్ట్రానికి ఆశాకిరణం అని ఆయన అన్నారు. రాష్ట్రం అన్ని రంగాలలో ముందంజలో వెళుతుందన్నారు.












Click it and Unblock the Notifications