వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
'అప్పుడు వైయస్ఆర్ తనయుడు జగన్పై కక్ష కట్టారా?'
అలా అంటే అప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి తన తనయుడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లేనా అని ప్రశ్నించారు. జగన్ సిబిఐ విచారణకు సహకరించి తన నిజాయితీ నిరూపించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన రాష్ట్రానికి ఆశాకిరణం అని ఆయన అన్నారు. రాష్ట్రం అన్ని రంగాలలో ముందంజలో వెళుతుందన్నారు.
Comments
tulasi reddy ys jagan ys rajasekhar reddy congress తులసీ రెడ్డి వైయస్ జగన్ వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు
English summary
Congess senior leader Tulasi Reddy questioned YSRC party leaders about late YSR's cbi enquiry on YS Jagan in Paritala Ravi murder case.
Story first published: Sunday, August 14, 2011, 10:12 [IST]