టిడిపి ఎమ్మెల్యే సోదరుడి కోడలు దారుణ హత్య

గిరిజ రోజూ మధ్యాహ్నం 2 గంటలకు భర్తకు భోజనం తీసుకెళ్లి ఇచ్చేవారు. శనివారం సాయంత్రం వరకు ఆమె రాకపోవడంతో భర్తే ఇంటికి వెళ్లారు. అక్కడ నిర్జీవంగా ఉన్న గిరిజను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు హైదరాబాద్లో ఉన్న రాజా కూతుళ్లను వెంట తీసుకొని షిర్డీ బయల్దేరారు. ఈ ఘటనతో ధర్మారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్వగ్రామంలో జరిగే శుభకార్యాలకు రాజా దంపతులు తప్పనిసరిగా హాజరయ్యేవారని, ఇటీవల జరిగిన పాఠశాల స్వర్ణోత్సవాలకు కూడా వచ్చారని స్థానికులు తెలిపారు. గిరిజ మృతదేహానికి ధర్మారంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications