చిరంజీవి నియోజకవర్గంలో 'తెలంగాణ' కలకలం?

అయితే పలువురు దీనిని ఖండించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ అయినా, సీమాంధ్ర అయినా అందరూ ఉండవచ్చునని ఇలాంటి సరికావని పలువురు భావించడంతో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఐక్య కార్యాచరణ సమితి అవి తమ పని కాదని వివరణ ఇచ్చారట. ఎస్వీ విద్యార్థులు ఎవరూ ఆ పోస్టర్లు అంటించలేదని వాటితో తమకు సంబంధం లేదని చెప్పారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా ఉండవచ్చుననేదే తమ అభిమతమని విద్యార్థులు చెప్పారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications