జగన్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన సల్మాన్ ఖుర్షీద్

కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి పూర్తి స్వయం ప్రతిపత్తి ఉందని ఆయన చెప్పారు. అందువల్ల కోర్టు నుంచి సిబిఐకి ఆదేశాలు వెళ్లాయని, సిబిఐ చేసే దర్యాప్తును కోర్టు పర్యవేక్షిస్తుందని ఆయన చెప్పారు. తాము తెర మీదికి వచ్చే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. కాంగ్రెసును వీడడం వల్లనే తనపై వేధింపు చర్యలకు దిగుతున్నారని జగన్ సోమవారం ఉదయం ఆరోపించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications