అన్నా హజారే దీక్షపై ప్రధాని మన్మోహన్ చురక

ఏ విధమైన లోక్పాల్ చట్టం తేవాలనే విషయంపై పార్లమెంటు మాత్రమే నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుత బిల్లుపై భేదాభిప్రాయాలు ఉన్న విషయం తనకు తెలుసునని, ప్రస్తుత బిల్లును అంగీకరించనివారు పార్లమెంటులో, మీడియా ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడించాలని ఆయన అన్నారు. వారు నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టబోరని తాను నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు. భూ సేకరణ, నక్సలిజం, ఉగ్రవాదం, ఆర్థికం వంటి పలు అంశాలను మన్మోహన్ సింగ్ తన ప్రసంగంలో స్పృశించారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications