రూ.50 కోట్లతో బోర్డు తిప్పేసిన చిట్ఫండ్ కంపెనీ

అయితే గత ఆరు నెలలుగా ఇస్తానన్న వారికి అతను డబ్బులు ఇవ్వక పోవడమే కాకుండా ఇవ్వాల్సిన వడ్డీలు సైతం ఇవ్వడం లేదు. అంతేకాకుండా ఇటీవల తాము వారం రోజులు ఉండటం లేదని బోర్డు పెట్టాడు. అయితే ఆయన తీరుపై పలువురుకి అనుమానం వచ్చింది. కొందరు నిలదీయడంతో బుధవారం డబ్బులు చెల్లిస్తానని చెప్పారు. బుధవారం వచ్చినప్పటికీ ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఎవరూ లేక పోవడంతో షాక్కు గురి కావడం బాధితుల వంతయింది. చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటూ స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చిట్ ఫండ్ మాత్రమే కాకుండా ఫైనాన్సు కూడా నడిపేవాడు.
More From
-
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !!












Click it and Unblock the Notifications