తెలంగాణపై కిరణ్ కుమార్కు జానా రెడ్డి చిట్కాలు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశానికి తెలంగాణకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శంకరరావు మినహా మిగతా మంత్రులంతా హాజరయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కచ్చితమైన వైఖరితోనే మంత్రి వర్గ సమావేశాన్ని బహిష్కరించారు. శంకరరావు మాత్రం తన కంటికి శస్త్రచికిత్స జరిగినందున రాలేకపోతున్నట్లు ముఖ్యమంత్రికి చెప్పారు. మంత్రి వర్గ సమావేశం నిర్ణయాలను తెలంగాణకు చెంది సమాచార, పౌర సంబంధాల మంత్రి డికె అరుణ మీడియాకు వివరించారు. ఆ రకంగా జానా చిట్కా పని చేసిందని అంటున్నారు. జానా రెడ్డి తీరును తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ తప్పు పట్టారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications