వైయస్ జగన్ ఇంటిపై, సంస్థలపై దాడులు షురూ

సిబిఐ అధికారులు 12 బృందాలుగా విడిపోయి 28 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో బృందంలో ఆరుగురు అధికారులు ఉన్నారు. మహేంద్రహిల్స్లోని ఐఎఎస్ అధికారి ఆచార్య నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. సికింద్రాబాదులోని సైనిక్పురిలో గల నిమ్మగడ్డ ప్రసాద్ నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్పై కూడా సోదాలు ప్రారంభమయ్యాయి.












Click it and Unblock the Notifications