జగన్ ఇప్పటికైనా బయట పెట్టాలి: డిఎల్ రవీంద్రా రెడ్డి
జగన్ ఆస్తులపై సిబిఐ విచారణ పూర్తిగా నిష్పక్షపాతంగా జరుగుతోందని మంత్రి శైలజానాథ్ అనంతపురం జిల్లాలో అన్నారు. తను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెబుతోన్న జగన్ సిబిఐ విచారణకు పూర్తిగా సహకరించి తన సచ్ఛీలత నిరూపించుకోవాలని సూచించారు. విచారణలో పూర్తి వివరాలు బయటపడతాయని అన్నారు.
Comments
dl ravindra reddy sailajanath ys jagan emaar ongole డిఎల్ రవీంద్రా రెడ్డి శైలజానాథ్ వైయస్ జగన్ ఎమ్మార్ ఒంగోలు
English summary
Minister DL Ravindra Reddy demanded YSRC party president YS Jaganmohan reddy today that to reveal his secret of properties.
Story first published: Thursday, August 18, 2011, 14:43 [IST]