హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నన్నెవరూ రహస్యంగా విచారించలేదు: బిపి ఆచార్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

BP Acharya
హైదరాబాద్: తనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) అధికారులు రహస్యంగా విచారించినట్లు పలు ఛానళ్లు కథనాలు ప్రచురించాయని ఆ వార్తలన్నీ అవాస్తవమని ఎపిఐఐసి మాజీ మేనేజింగ్ డైరెక్టర్ బిపి ఆచార్య చెప్పినట్లుగా తెలుస్తోంది. తనను రహస్యంగా ఎవరూ విచారించలేదని ఆయన చెప్పారు. తనపై అసత్య వార్తలు ప్రచారం చేస్తున్న ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. కొందరు కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

పలు ఛానళ్ల ప్రచారాలను బిపి ఆచార్య ఖండింటినట్లుగా సాక్షి ఛానల్ తన స్క్రోలింగులో ఇచ్చింది. కాగా బుధవారం బిపి ఆచార్యను సిబిఐ అధికారులు రహస్యంగా విచారించారనే వార్తలు టివి ఛానళ్లలో గుప్పుమన్నాయి. ఆయన ఎండీగా ఉన్న సమయంలో ఎమ్మార్ భూకేటాయింపులు, ఎమ్మార్ - ఎంఎఫ్‌జి తదితర అంశాలపై ఆయనను విచారించినట్లుగా వార్తలు వచ్చాయి.

English summary
APIIC former MD BP Acharya condemned his secret cbi enquiry today. He warned channels which are broadcosted against secret enquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X