అన్నాహజారేకు ధన్యవాదాలు: లోకసభలో రాహుల్

అవినీతి నిర్మూలనకు బలమైన రాజకీయ సంకల్పం, చట్టాలు రావాలన్నారు. అవినీతి నిర్మూలనతోనే పేదరికం పోతుందన్నారు. సులభమైన పరిష్కారాల ద్వారా దేశంలో అవినీతిని అంతమొందించలేమన్నారు. అవినీతిని నిర్మూలించేందుకు దగ్గరి దారి కానీ, మంత్రదండం కానీ లేదన్నారు. ఎన్నికల సంఘం తరహాలో లోక్పాల్ కమిటీ ఉండాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చాలని భావించడం లేదన్నారు. ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయరాదన్నారు. వ్యవస్థలు స్వతంత్ర్యంగా ఉంటే దేశం ముందుకు వెళుతుందన్నారు. అవినీతి ఏ స్థాయిలో ఉన్నా దానిని అంతమొందించేందుకు చిత్తశుద్ధి కావాలన్నారు.
More From
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications