వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రామోజీరావు, బాబును టార్గెట్ చేసిన జగన్ వర్గం నేత!
చంద్రబాబు నెల్లూరులో 350 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అమీర్ పేట భూకంభకోణం కేసు తేలాకే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సెప్టెంబరు 2వ తారీఖున మరికొంతమంది శాసనసభ్యులు రాజీనామా చేసే అవకాశం ఉందన్నారు.
English summary
YSRC party leader Bagireddy Goverdhan Reddy targetted tdp chief Chandrababu Naidu and Ramoji Rao.
Story first published: Sunday, August 28, 2011, 16:25 [IST]