అధికారులపై మంత్రి పొన్నాలకు కోపమొచ్చింది

శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీటి విడుదలపై తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత వినోద్ కుమార్ సైతం వేరుగా మాట్లాడారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు గేట్లు వెంటనే మూసివేసి లోయరు మానేరు డ్యాంకు నీటిని తరలించారని డిమాండ్ చేశారు. నీటిని అనవసరంగా సముద్రం పాలు చేయవద్దన్నారు. కాకతీయ కాలువ, వరద కాలువ ద్వారా నీటిని లోయరు మానేరు డ్యాంకు తరలించాలన్నారు.












Click it and Unblock the Notifications