వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పిఆర్పీ విలీన సభలో జెసి వర్సెస్ రఘువీరారెడ్డి
జెసి రాగానే ఆయన వర్గీయులు ఆయనకు అనుకూలంగా, రఘువీరా వచ్చినప్పుడు ఆయన వర్గీయులు ఆయనకు అనుకూలంగా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత రఘువీరా మాట్లాడుతున్న సమయంలో జెసి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. అయితే జెసి తన వర్గం వారిని వారించారు.
Comments
jc diwakar reddy raghuveera reddy prajarajyam congress chiranjeevi ananthapur జెసి దివాకర్ రెడ్డి రఘువీరా రెడ్డి ప్రజారాజ్యం కాంగ్రెసు చిరంజీవి అనంతపురం
English summary
Tenstion took place between Congress leaders in Ananthapur district at the time of PRP merger in Congress.
Story first published: Sunday, August 28, 2011, 17:29 [IST]