వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిఆర్పీ విలీన సభలో జెసి వర్సెస్ రఘువీరారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Raghuveera Reddy and JC Diwakar Reddy
అనంతపురం: జిల్లాలో కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీన కార్యక్రమం రసాభాసగా మారింది. పిఆర్పీ విలీన సభ కాస్త బల ప్రదర్శనకు వేదికగా మారింది. మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి, మంత్రి రఘువీరా రెడ్డి వర్గాల మధ్య వర్గ పోరుకు వేదికగా ఆదివారం నాటి పిఆర్పీ విలీన సభ కార్యక్రమం నిలిచింది. జెసి, రఘువీరా వర్గాలు ఒకరి కంటే మరొకరు అన్నట్టుగా భారీగా విలీన సభకు తరలి వచ్చాయి. దీంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

జెసి రాగానే ఆయన వర్గీయులు ఆయనకు అనుకూలంగా, రఘువీరా వచ్చినప్పుడు ఆయన వర్గీయులు ఆయనకు అనుకూలంగా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత రఘువీరా మాట్లాడుతున్న సమయంలో జెసి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. అయితే జెసి తన వర్గం వారిని వారించారు.

English summary
Tenstion took place between Congress leaders in Ananthapur district at the time of PRP merger in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X