జగన్ భయం, కొత్త ఎమ్మెల్యేలతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశానికి దాదాపు 25 మంది శాసనసభ్యులు హాజరయ్యారు. జగన్కు మద్దతుగా గతంలో మాట్లాడిన జోగి రమేష్ వంటివారు కూడా ఈ సమావేశానికి వచ్చారు. తమ తమ నియోజకవర్గాల్లో పెన్షన్లు, ఇళ్లు రేషన్ కార్డులు ఇవ్వాలని తాము కోరినట్లు జోగి రమేష్ మీడియా ప్రతినిధులకు చెప్పారు. రచ్చబండలో ఇచ్చిన దరఖాస్తులపై కూడా చర్యలు తీసుకోవాలని తాము విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధి నిధులు ఇవ్వాలని కూడా కోరినట్లు ఆయన తెలిపారు. పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలపై కూడా సమావేశంలో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. తమ డిమాండ్లకు ముఖ్యమంత్రి సానుకూలంగా ప్రతిస్పందించినట్లు ఆయన తెలిపారు.
More From
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications