జగన్ వర్గం ఎమ్మెల్యేలు కలవరం, రాజీనామాలపై వెనక్కి

రాయబారం నడిపి పరువు కాపాడేలా వ్యవహరిస్తే కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు ఉపసంహరించుకొని, తిరిగి తమతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తాము రాజీనామా చేస్తే మరో పదిహేను మంది రాజీనామా చేస్తారని జగన్ సన్నిహితులు చెప్పారని, తీరా చూస్తే ఒక్కరు కూడా రాజీనామా చేయలేదని ఎమ్మెల్యేలు అంటున్నారు. ప్రస్తుతం రాజీనామాలు ఆమోదిస్తే, ఉప ఎన్నికలు తప్ప ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదని వారు అంగీకరిస్తున్నారు. ఎన్నికలను ఎదుర్కోవాలంటే కనీసం రూ.10 కోట్లు ఖర్చుచేయాలని, జగన్ పైసా ఇచ్చే పరిస్థితి లేదని కడప ఎమ్మెల్యేలు అంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స.. దమ్ముంటే రాజీనామాలు ఆమోదించుకోవాలని సవాల్ విసిరారని, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి రాజీనామాలు ఉపసంహరింపజేసే ప్రయత్నం చేయాలి తప్పితే ఇలా రెచ్చగొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications