జగన్ వర్గం ఎమ్మెల్యేలు కలవరం, రాజీనామాలపై వెనక్కి

రాయబారం నడిపి పరువు కాపాడేలా వ్యవహరిస్తే కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు ఉపసంహరించుకొని, తిరిగి తమతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తాము రాజీనామా చేస్తే మరో పదిహేను మంది రాజీనామా చేస్తారని జగన్ సన్నిహితులు చెప్పారని, తీరా చూస్తే ఒక్కరు కూడా రాజీనామా చేయలేదని ఎమ్మెల్యేలు అంటున్నారు. ప్రస్తుతం రాజీనామాలు ఆమోదిస్తే, ఉప ఎన్నికలు తప్ప ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదని వారు అంగీకరిస్తున్నారు. ఎన్నికలను ఎదుర్కోవాలంటే కనీసం రూ.10 కోట్లు ఖర్చుచేయాలని, జగన్ పైసా ఇచ్చే పరిస్థితి లేదని కడప ఎమ్మెల్యేలు అంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స.. దమ్ముంటే రాజీనామాలు ఆమోదించుకోవాలని సవాల్ విసిరారని, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి రాజీనామాలు ఉపసంహరింపజేసే ప్రయత్నం చేయాలి తప్పితే ఇలా రెచ్చగొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications