గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు: వైయస్ జగన్కు దెబ్బ

ఒఎంసి అక్రమాలపై తెలుగుదేశం పార్టీ నాయకులు నిరంతర పోరాటం సాగించారు. గాలి జనార్దన్ రెడ్డికి కడప జిల్లా బ్రాహ్మణి స్టీల్స్ కోసం భూమి కేటాయించి, దానికి వాడుకునేందుకు అనంతపురం జిల్లాలో ఒఎంసికి ఇనుప ఖనిజాల గనులను అప్పగించారు. అయితే, ఆ ఇనుప ఖనిజాన్ని కేవలం బ్రాహ్మణి స్టీల్ కోసమే వాడాల్సి ఉండగా, అది ప్రారంభం కాకపోవడంతో గాలి జనార్దన్ రెడ్డికి చెందన ఓఎంసీ ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేస్తూ వచ్చింది. ఒఎంసి అక్రమ తవ్వకాలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. గనుల అక్రమాలపై సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు వైయస్ జగన్కు పెద్ద దెబ్బనే కానుంది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications