ఉప ఎన్నికలకే మొగ్గు, లాభమని జగన్ అంచనా

సీబీఐ దాడులు, ఎఫ్ఐఆర్లో వైఎస్ పేరు చేర్చడం, రాజీనామాల అనంతరం క్షేత్ర స్థాయిలో పరిస్థితులు, ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందనే వంటి వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. సీబీఐ దాడులు, కేసులపై ఆందోళన వద్దని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని వారికి సూచించారు. ఉప ఎన్నికలు జరిగినా లేదా మధ్యంతర ఎన్నికలొచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్కే ఆదరణ ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజీనామాలను ఆమోదించుకొని ఎన్నికలకు వెళ్తేనే పార్టీకి ఉపయోగమన్నారు. ఉపఎన్నికల్లో గెలిస్తే పార్టీ ప్రతిష్ఠ పెరుగుతుందని వివరించారు. దీనివల్ల కడప జిల్లాలోనే జగన్ ప్రభావం ఉందనే విమర్శలకు సమాధానం చెప్పినట్లవుతుందన్నారు.
సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో వైఎస్ పేరును కాంగ్రెస్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే చేర్చిందనే అంశం ప్రజల్లోకి వెళ్లిపోయిందని జగన్ అన్నారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేతలను కలుస్తానని, రెండు రోజులపాటు అక్కడే ఉంటానని వివరించారు. జాతీయ స్థాయిలో వివిధ పార్టీలతో సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 2014లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని, సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని అన్నట్లు తెలిసింది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications