జగన్పై అందరి దృష్టి, అనూహ్యంగా గాలి అరెస్టు

గాలి జనార్దన్ రెడ్డిని, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డిని అరెస్టు చేసిన వార్త కొద్ది గంటల్లో గుప్పుమంది. గాలి జనార్దన్ రెడ్డిని ప్రథమ ముద్దాయిగా, శ్రీనివాస రెడ్డిని రెండో ముద్దాయిగా చేర్చిన కేసులో సిబిఐ 85 మంది సాక్షులను విచారించినట్లు సమాచారం. అరెస్టుపై ఉన్న స్టేను సిబిఐ వెకేట్ చేయించుకున్న విషయం కూడా రహస్యంగానే ఉండిపోయింది. సోమవారం మధ్యాహ్నం గాలి సోదరుడు గాలి కరుణాకర్ రెడ్డి, అనుచరుడు శ్రీరాములు ఇళ్లలో సిబిఐ సోదాలు చేపట్టింది. గాలి జనార్దన్ రెడ్డి కేసులో మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన అధికారులు రాజగోపాల్, లక్ష్మిలను సిబిఐ విచారించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.
More From
-
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!












Click it and Unblock the Notifications