వైయస్ జగన్ను ఎ-1కు తీసుకు వచ్చారు: పిల్లి

తాము ఎమ్మెల్యే పదవులతో పాటు పార్టీ సభ్యత్వాలకు సైతం రాజీనామా చేశామన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి పాల్పడిన వైయస్ పేరును కక్ష పూరితంగానే ఎఫ్ఐఆర్లో నమోదు చేశారన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం దాఖలు చేయలేదని దీనిని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వారిని అణిచి వేయడానికి సిబిఐని ఉపయోగించుకుంటుందన్నారు. ఇది ప్రజాస్వామిక మనుగడకే ప్రమాదం అన్నారు.
సిబిఐ పనితీరుపై చర్చ జరపాల్సిన అవసరం ఉందన్నారు. 25 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ వద్దకు వచ్చారన్నారు. మిగిలిన నలుగురు వ్యక్తిగత కారణాల వల్ల రాలేదన్నారు. కొందరు తమపై అవినీతికి మద్దతుగా రాజీనామాలు చేశారని ఆరోపణలు చేస్తున్నారని అలా అయితే అందరూ రాజీనామాలు చేసి ప్రజా కోర్టుకు రావాలని మరో ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మా రాజీనామాలు ఆమోదించాలని గవర్నర్ను కోరామని చెప్పారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications