ఢిల్లీ హైకోర్టు వద్ద బాంబు పేలుడు, 12 మంది మృతి

ఢిల్లీలో గత మూడు నెలల కాలంలో ఇది రెండో పేలుడు. పేలుడు కారణంగా ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. గేటు నంబర్ 5 వద్ద పేలుడు జరిగింది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు జరిగిన చోట క్షతగాత్రులు ఎగిరి పడ్డారు. గాయపడ్డ వారిలో పలువురు లాయర్లు కూడా ఉన్నారు. పేలుడు జరగగానే లాయర్లు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. సంఘటనా స్థలానికి రెండు ఫైరింజన్లు, పోలీసులు, అంబులెన్సు చేరుకున్నాయి. గాయపడ్డ వారిని సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఓ డబ్బాలో బాంబు పెట్టి కారులో అమర్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కారులో నుండి భారీగా పేలుడు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications