వైయస్ జగన్ గడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెసు నేతల ఫైర్

కాంగ్రెసు అధికార ప్రతినిధి తులసిరెడ్డి కూడా వైయస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పార్లమెంటు సభ్యుడిగా వైయస్ జగన్ ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ కూడా జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము గడ్డి తిని పాలిచ్చే పశువులమైతే వైయస్ జగన్ ఖజానాను దోచుకుని మింగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సహచర పార్లమెంటు సభ్యులపై జగన్ ఆ విధంగా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించబోమని ఆయన హెచ్చరించారు.
More From
-
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications