నరేంద్ర మోడీకి ఊరట, కింది కోర్టుకు అల్లర్ల కేసు

గుల్బర్గా అల్లర్లలో 37 మంది మరణించారు. ఈ సంఘటనపై సిట్ దర్యాప్తు చేసింది. ఈ కేసులో నరేంద్ర మోడీకి సిట్ క్లీన్చిట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీనియర్ న్యాయవాది రామచంద్రన్ ఆహ్మదాబాద్లో పర్యటించి నివేదిక రూపొందించి కోర్టుకు సమర్పించారు.












Click it and Unblock the Notifications