బాలయ్యను ఆహ్వానించడానికి సిద్ధంగా లేం: జైపాల్

ప్రస్తుతం బాలయ్య కోసం రాజీనామా పరిస్థితిలో లేమన్నారు. తమకు బాలయ్య కన్నా తెలంగాణే ముఖ్యమన్నారు. 2014 ఎన్నికల విషయంపై అప్పుడే మాట్లాడుతామని చెప్పారు. కాగా రైతుల సమస్యలపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విలేకరులు మీరు రాజీనామా చేసి బాలయ్యను ఆహ్వానిస్తారా అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. ప్రభుత్వం పంట విరామం ప్రకటించిన రైతులకు పదివేల రూపాయలు నష్టపరిహారంగా ఇవ్వాలన్నారు. పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మోహన్ కందా సిఫార్సులు అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications