హైదరాబాదులో విధ్వంసానికి ఉగ్రవాదుల ప్లాన్

హైదరాబాదులో విధ్వంసానికి ఐదుగురు ఉగ్రవాదులు దిగినట్లు చెబుతున్నారు. వారిలో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. హైదరాబాదుతో పాటు అహ్మదాబాద్ను ఉగ్రవాదులు లక్ష్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని ఇమ్లీబన్ బస్సు స్టేషన్ను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు ఓ టీవీ చానెల్ ప్రతినిధికి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. జనసమ్మర్థం ఉండే హైదరాబాదులోని ప్రాంతాలను టార్గెట్ చేసుకుని విధ్వంసానికి దిగాలని ఉగ్రవాదులు ప్లాన్ చేసుకున్నట్లు చెబుతున్నారు.
More From
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications