ఆంధ్రోళ్లు ఇక్కడున్నా బతుకమ్మ ఎత్తుకోరు: కెసిఆర్

మంత్రులు దానం నాగేందర్, శ్రీధర్ బాబు సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల తొత్తులని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు మాటపై నిలబడితే సకల జనుల సమ్మె చేయాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసే వాడే మా వాడన్నారు. కాగా ఈ నెల 27 నుండి అక్టోబర్ 4వ తేది వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఊరూరా బతుకమ్మ కార్యక్రమంతో కోటి బతుకమ్మల జాగ్రత్త నిర్వహిస్తున్నారు. ఉద్యమం ఐక్యంగానే జరుగుతోందన్నారు. మనమందరం మన లక్ష్యంపైనే దృష్టి సారించాలన్నారు.












Click it and Unblock the Notifications