ఆంధ్రోళ్లు ఇక్కడున్నా బతుకమ్మ ఎత్తుకోరు: కెసిఆర్

మంత్రులు దానం నాగేందర్, శ్రీధర్ బాబు సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల తొత్తులని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు మాటపై నిలబడితే సకల జనుల సమ్మె చేయాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసే వాడే మా వాడన్నారు. కాగా ఈ నెల 27 నుండి అక్టోబర్ 4వ తేది వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఊరూరా బతుకమ్మ కార్యక్రమంతో కోటి బతుకమ్మల జాగ్రత్త నిర్వహిస్తున్నారు. ఉద్యమం ఐక్యంగానే జరుగుతోందన్నారు. మనమందరం మన లక్ష్యంపైనే దృష్టి సారించాలన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications